చెన్నూరు ఎంపీడీవోగా కిరణ్ మోహన్ రావు

80చూసినవారు
చెన్నూరు ఎంపీడీవోగా కిరణ్ మోహన్ రావు
చెన్నూరు మండల పరిషత్ అభివృద్ధి అధికారిగా బి కిరణ్ మోహన్ రావు శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. కిరణ్ మోహన్ రావు సత్య సాయి జిల్లాలో ఎంపీడీవోగా బాధ్యతలు నిర్వహిస్తూ బదిలీపై చెన్నూరుకు వచ్చారు. అలాగే ఇక్కడ ఎంపీడీవోగా పనిచేస్తున్న సుబ్రహ్మణ్యం శర్మ నందికొట్కూరుకు బదిలీపై వెళ్లారు. ఎంపీడీవో కిరణ్ మోహన్ రావు మాట్లాడుతూ.. అధికారులు, ప్రజా ప్రతినిధుల సహకారంతో మండల అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు.

సంబంధిత పోస్ట్