ఎస్సైని కలిసిన మండల టిడిపి నాయకులు

74చూసినవారు
నూతనంగా విధుల్లో చేరిన రామసముద్రం ఎస్‌ఐ సి. వెంకటసుబ్బయ్యని మండలంలోని తెలుగుదేశం పార్టీ నాయకులు శుక్రవారం కలిసి అభినందనలు తెలిపారు. అనంతరం ఎస్సైని శాలువా, పూలమాలతో సత్కరించారు. అభినందనలు తెలిపిన వారిలో తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు విజయ్ కుమార్ గౌడ్, ప్రదీప్ రెడ్డి, మాజీ సర్పంచ్ రెడ్డప్ప, బద్రి, మాజీ సర్పంచ్ శివన్న, వి. రమేష్, ఆన్సర్ భాష, జావిద్, పలువురు టిడిపి నాయకులు మరియు ఐటీడీపీ నాయకులు ఉన్నారు.

సంబంధిత పోస్ట్