బ్రహ్మంగారిమఠం: ఎక్స్ప్రెస్ హైవే కోసం చెరువులను చారబడతారా

79చూసినవారు
బ్రహ్మంగారిమఠం మండలంలోని మల్లేపల్లి చెరువు నుంచి వందల హెక్టార్లు పొలాలకు సాగునీరు అందేది. ఎక్స్ప్రెస్ హైవే నిర్మాణం కారణంగా చెరువులో నుంచి వేలాది ట్రిప్పర్ల మట్టిని తోడి ఇప్పుడు చెరువు నామరూపాలు లేకుండా పెద్ద పెద్ద గోతులు తవ్వినారు. ఆ మండలానికి సంబంధించిన అధికారులు ఏ మాత్రం పట్టించుకోలేదని గ్రామస్థులు వాపోతున్నారు. జిల్లా ఉన్నతాధికారులైన స్పందించి చెరువులను కాపాడాలని ప్రజలు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్