ఆయుష్మాన్ భారత్ కార్డు పేదలకు ఆరోగ్య వరం

68చూసినవారు
ఆయుష్మాన్ భారత్ కార్డు పేదలకు ఆరోగ్య వరం
ఆయుష్మాన్ భారత్ కార్డు పేదలకు ఆరోగ్యవరం లాంటిదని గుర్రంకొండ మండలం చెర్లోపల్లి గ్రామం నందు జరిగిన వికసిత్ భారత్ సంకల్ప యాత్ర నందు అన్నమయ్య జిల్లా బిజెపి అధ్యక్షుడు సాయి లోకేష్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం ఖరీదైన వైద్యాన్ని పేదలకు అందుబాటులోకి తెచ్చారని అన్నారు. ఈ కార్యక్రమంలో పీలేరు బిజెపి అసెంబ్లీ కన్వీనర్ పొత్తూరి శ్రీకాంత్, స్థానిక గ్రామ అధికారులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్