మున్సిపల్ సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్సీ

64చూసినవారు
మున్సిపల్ సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్సీ
ప్రొద్దుటూరు పట్టణ మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మున్సిపల్ సమావేశంలో పాల్గొన్నట్లు ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ పేర్కొన్నారు. సోమవారం మున్సిపల్ కౌన్సిల్ ను అత్యవసరంగా సమావేశపరిచారు. పట్టణంలోని వీధి రోడ్లు, డ్రైనేజీ పరిశుభ్రతకు చర్యలు తీసుకునే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించినట్లు వెల్లడించారు. కార్యక్రమంలో ఛైర్మన్ భీమనపల్లి లక్ష్మీదేవి, కౌన్సిలర్లు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్