రాయచోటి నియోజకవర్గాన్ని ఆదర్శంగా అభివృద్ధి చేస్తాం

69చూసినవారు
రాయచోటి నియోజకవర్గాన్ని ఆదర్శంగా అభివృద్ధి చేస్తాం
రాయచోటి నియోజకవర్గం ప్రతి గ్రామంలో సిమెంట్ రోడ్డు, డ్రైనేజీ కాలువలు ఏర్పాటు చేయడం జరుగుతుందని రాష్ట్ర రవాణా, యువజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. శనివారం సంబేపల్లి నుంచి బొగ్గులవారి పల్లె, అంబేద్కర్ నగర్ వరకు మంజూరైన సిమెంటు రోడ్డు పనులకు మంత్రి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాయచోటి నియోజకవర్గంలో మౌలిక వసతులు ఏర్పాటు చేసి ఆదర్శంగా తీర్చిదిద్దుతామన్నారు.

సంబంధిత పోస్ట్