AP: ఇంట‌ర్ ప్రాక్టిక‌ల్స్‌పై బోర్డు కీల‌క ప్ర‌క‌ట‌న

46154చూసినవారు
AP: ఇంట‌ర్ ప్రాక్టిక‌ల్స్‌పై బోర్డు కీల‌క ప్ర‌క‌ట‌న
ఏపీలో ఇవాళ ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ ఫలితాలు విడుద‌లైన సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ప్రాక్టికల్స్ ఫెయిల్ అయిన వారికి ఇంట‌ర్మీడియ‌ట్ బోర్డు కీలక ప్రకటన చేసింది. ప్రాక్టికల్ పరీక్షలను మే 1 నుంచి 4వ తేదీ వరకు జిల్లా కేంద్రాల్లో నిర్వ‌హించ‌నున్న‌ట్లు వెల్ల‌డించింది. ఇక థియరీ పరీక్షలు మే 24 నుంచి జూన్ 1 వరకు రెండు షిఫ్టుల్లో జ‌రుగుతాయ‌ని తెలిపింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్