నేడు ఢిల్లీకి ఏపీ సీఎస్, డీజీపీ

75చూసినవారు
నేడు ఢిల్లీకి ఏపీ సీఎస్, డీజీపీ
నేడు ఢిల్లీకి ఏపీ సీఎస్ జవహర్ రెడ్డితో పాటు రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తా వెళ్లనున్నారు. పోలింగ్ సమయంలో రాష్ట్రంలో జరిగిన హింసాత్మక ఘటనలపై ఎన్నికల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ క్రమంలో ఈరోజు ఢిల్లీకి వచ్చి దాడులపై పూర్తి నివేదిక ఇవ్వాలని ఏపీ సీఎస్, డీజీపీకి ఆదేశాలు జారీ చేసింది. ఈ ఘటనలపై కేంద్ర ఎన్నికల సంఘానికి రిపోర్టు ఇవ్వనున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్