ఏపీకి కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు: వైసీపీ మంత్రి

1868చూసినవారు
ఏపీకి కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు: వైసీపీ మంత్రి
తమ సమస్యలు చెప్పుకోవడానికి టీడీపీ కార్యకర్తలతో వచ్చిన ప్రజలతో వైసీపీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు కర్కశంగా మాట్లాడారు. 'మీ సమస్యలను కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబుకు చెప్పుకోండి' అని అన్నారు. మరోసారి వస్తే మర్యాదగా ఉండదని వారిని హెచ్చరించారు. ఈ తీరుపై రాష్ట్ర ప్రజలు మండిపడుతున్నారు. మంత్రి అయినవాడు ప్రజలందరినీ సమానంగా చూడాలని ఆగ్రహిస్తున్నారు.

సంబంధిత పోస్ట్