ప్రకాశం జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న మంత్రి

67చూసినవారు
ప్రకాశం జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న మంత్రి
అద్దంకి ఎమ్మెల్యే, రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి. రవికుమార్ మంగళవారం, ప్రకాశం జిల్లా ప్రజా పరిషత్‌ సర్వసభ్య సమావేశంలో పాల్గొన్నారు. సందర్భంగా జిల్లా పరిషత్ సభ్యులు, అన్ని శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. గ్రామాల్లో వైద్య, విద్య, విద్యుత్, ఉపాధి హామీ, ఇరిగేషన్, తాగునీరు, పారిశుద్ధ్య సమస్యల పై ఆయన చర్చించారు.

సంబంధిత పోస్ట్