ప్రజలను మభ్యపెట్టే విధంగా వైసిపి మేనిఫెస్టో

85చూసినవారు
అద్దంకి మండలం కొంగపాడు గ్రామంలో ఆదివారం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచార కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అద్దంకి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి గొట్టిపాటి రవికుమార్ పాల్గొని టిడిపికి ఓట్లు వేయమని ప్రజలను అభ్యర్థించారు. ప్రజలను మభ్యపెట్టే విధంగా వైసిపి మేనిఫెస్టో ఉందని రవికుమార్ విమర్శించారు.

సంబంధిత పోస్ట్