నిర్దేశిత గడువులోపు సమస్యలు పరిష్కరించాలి: కమిషనర్

74చూసినవారు
ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రజలు సమర్థవంతంగా పనిచేయాలని జీఎంసీ కమిషనర్ పులి శ్రీనివాసులు ఆదేశించారు. గుంటూరు జీఎంసీ కార్యాలయంలో సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమం జరిగింది. నగర నలుమూలల నుంచి బాధితులు భారీ సంఖ్యలో తరలివచ్చి తమ సమస్యలను కమిషనర్ కి వివరించారు. ప్రజా సమస్యలను పరిశీలించిన కమిషనర్ ఆ సమస్యలను నిర్దేశిత గడువులోపు పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.

సంబంధిత పోస్ట్