ప్రభుత్వ ఆస్పత్రిలో రక్షణ వ్యవస్థ బలోపేతం: భార్గవ్ తేజ్

74చూసినవారు
ప్రభుత్వ ఆసుపత్రిలో పక్కా ప్రణాళికతో రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకుంటామని జిల్లా జాయింట్ కలెక్టర్ భార్గవ్ తేజ అన్నారు. సోమవారం గుంటూరు ఆసుపత్రిలో తీసుకోవాల్సిన పటిష్ఠ బందోబస్తుపై సమీక్ష సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఆసుపత్రిలో ప్రధాన విభాగాల వద్ద వైద్యులకు పోలీసు రక్షణ కల్పిస్తామన్నారు. కార్యక్రమంలో డాక్టర్ కిరణ్ కుమార్ ఇతర అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్