మాచర్ల: నిండుకుండలా సాగర్ ప్రాజెక్ట్

61చూసినవారు
మాచర్ల మండలం నాగార్జునసాగర్ ఆదివారం జలాశయం నిండుకుండను తలపిస్తుంది. శ్రీశైలం నుంచి సాగర్ ప్రాజెక్టుకు 1. 72 లక్షల క్యూసెక్కుల భారీ వరద నీరు ప్రాజెక్టుకు ఇన్ ఫ్లోగా వస్తుంది. దీంతో సాగర్ నీటిమట్టం గరిష్ట స్థాయికి చేరుకుంది. డ్యాం అధికారులు 18 గేట్లను 5 అడుగుల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ఆదివారం సాగర్ నీటిమట్టం 589. 80 అడుగులకు చేరింది.

సంబంధిత పోస్ట్