వైసీపీ నేతలకు నోటీసులు

70చూసినవారు
వైసీపీ నేతలకు నోటీసులు
మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్ కు శనివారం మధ్యాహ్నం లేళ్ల అప్పిరెడ్డి, జోగి రమేశ్, తలశిల రఘురాం హాజరు కానున్నారు. విచారణ ఇంకా పూర్తి కాలేదని మరోసారి పోలీస్ స్టేషన్ కు రావాల్సి ఉంటుందని పోలీస్ అధికారులు వీరందరికి మరోసారి నోటీసులు పంపారు. దీంతో వీరందరూ శనివారం హాజరుకానున్నారు. మరో ప్రక్క మాజీ ఎంపీ నందిగామ సురేశ్ ను మంగళగిరి రూరల్ పోలీసులు కస్టడీకి తీసుకోనున్న సంగతి తెలిసిందే.

సంబంధిత పోస్ట్