రూ. 200 కోట్లతో రోడ్ల అభివృద్ధికి మంత్రికి ఏలూరి వినతి

83చూసినవారు
రూ. 200 కోట్లతో రోడ్ల అభివృద్ధికి మంత్రికి ఏలూరి వినతి
పర్చూరు నియోజకవర్గంలో రూ. 200 కోట్లతో ఆర్ అండ్ బి రహదారుల విస్తరణ, బీటీ రోడ్ల మరమత్తులు, తారు రోడ్లు, జాతీయ రహదారుల నుంచి గ్రామీణ ప్రాంతాలను కలుపుతూ రోడ్ల నిర్మాణం చేపట్టాలని కోరుతూ ఆర్ అండ్ బి మంత్రి బిసి జనార్దన్ రెడ్డికి ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు మంగళవారం వినతిపత్రం సమర్పించారు. గత వైసిపి ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా రోడ్లన్నీ దెబ్బతిన్నాయని. తక్షణమే రోడ్ల నిర్మాణం, మరమ్మతులు చేపట్టాలన్నారు.

సంబంధిత పోస్ట్