స్వచ్ఛభారత్ అందరి లక్ష్యం: ఆర్టీసీ డిఎం అజిత కుమారి

71చూసినవారు
పొన్నూరు పట్టణం లోని ఆర్టీసీ డిపోలో మంగళవారం రాష్ట్ర ప్రజా రవాణా విభాగం ఆధ్వర్యంలో స్వచ్ఛతే సేవ పక్షోత్సవాల కార్యక్రమం జరిగింది. ఆర్టీసీ డిఎం అజిత కుమారి మాట్లాడుతూ ప్రతి ఒక్కరు స్వచ్ఛభారత్ కు కృషి చేయాలని పిలుపునిచ్చారు. డిపో సిబ్బందితో కలిసి స్వచ్ఛతే సేవ పక్షోత్సవాల ప్రమాణo చేశారు. ప్రతి ఒక్కరు వారానికి రెండు గంటలు స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పాల్గొని ప్రభుత్వ పిలుపును నెరవేర్చాలన్నారు.

సంబంధిత పోస్ట్