పొన్నూరు: వర్గీకరణ తీర్పు వ్యతిరేకిస్తూ రౌండ్ టేబుల్ సమావేశం

67చూసినవారు
ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని వ్యతిరేకిస్తూ ఆదివారం పొన్నూరులో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశారు. ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక జేఏసీ నాయకుడు, న్యాయవాది పొందుగల చైతన్య ఆధ్వర్యంలో జరిగిన ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో సుప్రీంకోర్టు వర్గీకరణకు వ్యతిరేకంగా ఇచ్చిన తీర్పును మాల న్యాయవాదులు, దళిత సంఘాలు, జేఏసీ నాయకులు ఖండించారు.

సంబంధిత పోస్ట్