నష్టపోయిన పొలాల వివరాలు సేకరిస్తాం: జేసీ

80చూసినవారు
నష్టపోయిన పొలాల వివరాలు సేకరిస్తాం: జేసీ
తెనాలి డివిజన్ పరిధిలో వరదలు వలన నష్టపోయిన పంట పొలాల వివరాలను రెండు రోజుల్లో సర్వే నిర్వహించి నివేదిక తయారు చేస్తామని తెనాలి సబ్ కలెక్టర్ సంజనా సిన్హా చెప్పారు. సోమవారం తెనాలి సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ తాను 2022 ఐఏఎస్ బ్యాచ్ ద్వారా శిక్షణ పొంది వరదల సమయంలో తెనాలి సబ్ కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించారన్నారు. ప్రతి రైతుకు రాష్ట్ర ప్రభుత్వం నష్టపరిహారం అందిస్తుందన్నారు.

సంబంధిత పోస్ట్