చెరుకుపల్లి మండల ఎంపీపీకి మాతృ వియోగం

71చూసినవారు
చెరుకుపల్లి మండల ఎంపీపీకి మాతృ వియోగం
చెరుకుపల్లి మండల ఎంపీపీ మత్తి దివాకర్ రత్నం ప్రసాద్ మాతృమూర్తి సోమవారం తెల్లవారుజామున మరణించారు. ఈ విషయం తెలుసుకున్న రేపల్లె వైసిపి ఇన్చార్జ్ డాక్టర్ గణేష్ వారి పార్దిన దేహానికి పూలమాలతో నివాళులర్పించారు. డాక్టర్ గణేష్ వెంట సర్పంచ్ కామినేని కోటేశ్వరరావు, రాజశేఖర్, సర్పంచ్ సుబ్బారావు, వెంకటేశ్వర్ రెడ్డి, సుబ్బారావు, తదితరులు ఉన్నారు.

సంబంధిత పోస్ట్