బీజేపీ అనకాపల్లి ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ ను పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. అనకాపల్లి మండలం మాడుగుల మండలం తారువలో ఎన్నికల ప్రచారానికి వెళ్ల
ిన బీజేపీ నేతల
ు, వైసీపీ కార్యకర్తల మధ్య వాగ్వాదం జరిగింది. ఈ దాడిలో గాయపడ
ిన బీజేపీ కార్యకర్తలను పరామర్శించేందుకు వెళ్లిన సీఎం రమేష్ కారుపైనా దాడి జరిగినట్లు సమాచారం. ఈ ఘటనలో పోలీసులు సీఎం రమేష్ను అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది.