బోట్ల ఘటన.. యానిమేటెడ్ వీడియో షేర్ చేసిన టీడీపీ

76చూసినవారు
ప్రకాశం బ్యారేజీని బోట్లు ఢీకొని గేట్లు దెబ్బతిన్న విషయం తెలిసిందే. ఈ ఘటనలో వైసీపీ హస్తం ఉందని, బ్యారేజీని కూల్చివేసేందుకు కుట్ర జరిగిందని టీడీపీ ఆరోపిస్తూ వస్తోంది. ఈ మేరకు ప్రకాశం బ్యారేజీ కుట్ర ఎలా జరిగిందో ఓ యానిమేటెడ్ వీడియోను టీడీపీ ఎక్స్‌లో షేర్ చేసింది. కుట్రకు సూత్రధారిగా జగన్‌ను, పాత్రధారులుగా తలశిల రఘురాం, నందిగం సురేష్‌ను టీడీపీ చూపించింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరలవుతోంది.

సంబంధిత పోస్ట్