కేంద్రమంత్రి షూ తీసి సపర్యలు చేసిన అధికారి (వీడియో)

80చూసినవారు
కేంద్ర బొగ్గు శాఖ సహాయ మంత్రి మంత్రి సతీష్ చంద్ర దూబే ఆదివారం ఝార్ఖండ్‌లోని ధన్‌బాద్‌లో ఉన్న కోల్ ఇండియా లిమిటెడ్ అనుబంధ సంస్థ భారత్ కోకింగ్ కోల్ లిమిటెడ్ సందర్శనకు వెళ్లారు. ఆయన భూగర్భ గనిలో పరిశీలనకు వెళ్లడానికి ముందు బీసీసీఎల్ ఉన్నతాధికారి ఒకరు మంత్రి షూ తీసి, ఆయన పైజామాను సరిచేస్తున్న వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

సంబంధిత పోస్ట్