ఏపీ ఎన్నికల ఫ
లితాల్లో టీడటీడీపీ గెలుస్తుందని ఆ పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. జూన్ 9న సీఎం
గా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేస్తారన
ి టీడీపీ టీడీపీ నేతలు అన్నారు. వైజాగ్లో గంటా శ్రీనివాసరావు, రఘురామ కృష్ణంరాజు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ.. సర్వేలన్నీ కూటమికి అనుకూలంగానే ఉన్నాయని పేర్కొన్నారు. జూన్ 4 తర్వాత
వైసీపీ పని అయిపోతుందన్నారు.
వైసీపీ ఘోర ఓటమిని
చూడబోతుందన్నారు.