రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి

3633చూసినవారు
రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి
చిత్తూరు-పుత్తూరు రోడ్డు పై శుక్రవారం జరిగిన ప్రమాదంలో ఓ మహిళ చనిపోయింది. ఎస్ఆర్ పురం మండలం గంగమ్మ గుడి ప్రాంతానికి చెందిన సావిత్రిని గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో అక్కడికక్కడే మృతిచెందింది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఎస్ఐ కుల్లాయప్ప కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్