ప్రభుత్వ స్థలాలను ఆక్రమిస్తే కఠిన చర్యలు: తహసిల్దార్

79చూసినవారు
ప్రభుత్వ స్థలాలను ఆక్రమిస్తే కఠిన చర్యలు: తహసిల్దార్
ప్రభుత్వ స్థలాలను ఆక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని తహసీల్దార్ ఆల్ఫ్రెడ్ గురువారం హెచ్చరించారు. చొక్కామడుగు జగనన్న కాలనీలో ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమిస్తున్నారన్న ఫిర్యాదుతో లే అవుట్ ను పరిశీలించారు. అనుమతుల్లేకుండా ప్రభుత్వ స్థలాలను కబ్జా చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కాలనీలో ఇళ్ళు మంజూరైన కొందరికీ ఇప్పటివరకు స్థలాలు చూపలేదని ఎమ్మెల్యే సోదరుడు నిధి ఎమ్మార్ఓ దృష్టికి తెచ్చారు.

సంబంధిత పోస్ట్