మరోసారి మణిపూర్లో చెలరేగిన హింస

71చూసినవారు
మరోసారి మణిపూర్లో చెలరేగిన హింస
మణిపూర్ లో హింస కొనసాగుతోంది. సాయుధ మిలిటెంట్లు పోలీస్ చెకోపోస్ట్లతోపాటు ఒక లారీకి నిప్పుపెట్టారు. ఉత్తర కాంగ్ పోక్పి జిల్లాలో ఈ సంఘటన జరిగింది. కాంగ్ పోక్పి పట్టణంలోకి సరుకులు రవాణా చేస్తున్న లారీని కొందరు దుండగులు తగులబెట్టారు. హైవే 102లోని కాన్ పోక్పి, చాంగోబంగ్ గ్రామం మధ్యలో ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు. రిజిస్ట్రేషన్ నంబర్ ఆధారంగా ఆ వాహనం మైతీ వర్గానికి చెందిందిగా గుర్తించినట్లు పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్