ప్రభుత్వ కళాశాలలో యోగా దినోత్సవం

85చూసినవారు
ప్రభుత్వ కళాశాలలో యోగా దినోత్సవం
పెనుమూరు మండలం పెనుమూరులోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో శుక్రవారం యోగ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపాల్ బాలసుబ్రమణ్యం కళాశాల ఆవరణంలో యోగాసనాలు విద్యార్థులచే వేయించారు. యోగాసనాలు చేయడం వల్ల ఆరోగ్యపరమైన సమస్యలు రావని అన్నారు. ప్రతిరోజు విద్యార్థులు ఖాళీ సమయంలో యోగాసనాలు వేయడం చాలా మంచిదని విద్యార్థులకు సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్