కేఈసి లో ఘనంగా అంతర్జాతీయ యోగాదినోత్సవం

62చూసినవారు
కేఈసి లో ఘనంగా అంతర్జాతీయ యోగాదినోత్సవం
కుప్పం ఇంజనీరింగ్ కళాశాలలో ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహించారు. శుక్రవారం జరిగిన ఈ కార్యక్రమంలో ప్రముఖ యోగా గురువు గణేష్ పాల్గొని యోగా ఆసనాల ప్రాముఖ్యతను వివరించారు. ప్రతి రోజూ ఆసనాలు వేయడం వలన శరీరానికి సమతుల్యత ఏర్పడుతుందన్నారు. ఆరోగ్యకరమైన శరీరాకృతి జీర్ణ క్రియను మెరుగు పరుస్తుందని అన్నారు.

సంబంధిత పోస్ట్