ఉగాదికి శ్రీ మానస దేవి దేవాలయం ముస్తాబు

73చూసినవారు
పుత్తూరు పట్టణములోని రైల్వే స్టేషన్ రైల్వే క్వార్టర్స్ నందు గల నాగాలమ్మ దేవాలయంలో మంగళవారం క్రోదినామ సంవత్సరం ఉగాది వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. శ్రీ మానసా దేవికి, వరసిద్ధి వినాయక స్వామికి, సుబ్రహ్మణ్యస్వామికి, రాహు కేతువులకు, విశేష పూజలు నిర్వహించారు. అనంతరం విచ్చేసిన భక్తులకు ఒక ఉగాది పచ్చడి పంచిపెట్టారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్