పూర్వ విద్యార్థుల అపూర్వ సమ్మేళనం

57చూసినవారు
పూర్వ విద్యార్థుల అపూర్వ సమ్మేళనం
బైరెడ్డిపల్లి మండలంలోని తీర్థం గ్రామ ఉన్నత పాఠశాలకు చెందిన 2009-10 బ్యాచ్ కు చెందిన పదో తరగతి విద్యార్థులు అపూర్వ సమ్మేళనం సోమవారం నిర్వహించారు. 15 ఏళ్ల తరువాత తాము బాల్యంలో కలిసి చదువుకున్న పాఠశాలలో తిరిగి కలుసుకున్నారు. ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకున్నారు. పాఠశాలలో కలిసి తిరుగుతూ నాటి మధుర స్మృతులను నెమరువేసుకుంటూ వరకూ గడిపారు. గురువులను సన్మానించి ఆశీర్వాదాలు పొందారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్