ఈ నెల 29 న జాతీయ లోక్ అదాలత్

50చూసినవారు
ఈ నెల 29 న జాతీయ లోక్ అదాలత్
పలమనేరు పట్టణంలోని సీనియర్ సివిల్ కోర్టు, పట్టణ సమీపంలోని జూనియర్ సివిల్ జడ్జి కోర్టుల్లో ఈనెల 29 జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు సీనియర్ సివిల్ జడ్జి శ్రీనివాసరావు శనివారం తెలిపారు. రాజీ మార్గమే రాజమార్గం కాబట్టి కక్షిదారులు అనవసరమైన పంతాలకు పోకుండా కేసులను రాజీ చేసుకుని శాంతిపూర్వకంగా జీవించాలన్నారు. ఇందులో ప్రీలిటిగేషన్ కేసులను కూడా పరిష్కరించుకోవచ్చునని సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్