అలరించిన హరికథా కాలక్షేపం

50చూసినవారు
తవణంపల్లి మండలం కాణిపాకం పట్నం ద్రౌపతి సమేత ధర్మరాజుల ఆలయంలో మహాభారత యజ్ఞంలో భాగంగా హరికథ కాలక్షేపం అలరించింది. టిటిడి భాగవతారని జ్యోష్ణ ద్రౌపతి మాన సంరక్షణ హరికథ కాలక్షేపాన్ని గురువారం అత్యంత రసవత్తరంగా నిర్వహించారు. అనంతరం రాత్రి శ్రీ వెంకటేశ్వర నాట్య మండలి బృందంచే కీచక వద వీధి నాటకం నిర్వహించారు. ఆలయ ధర్మకర్తలు భక్తవత్సల రెడ్డి, కృష్ణమూర్తి రెడ్డి, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్