రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి తీవ్ర గాయాలు

85చూసినవారు
యాదమరి మండలం కుక్కలపల్లి వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. శుక్రవారం రెండు బైకులు ఢీకొని సుబ్రహ్మణ్యం అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల సమాచారం మేరకు 108 ద్వారా చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. యాదమరి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్