స్వామివారి సేవలో హీరో సాయిధరమ్ తేజ్

59చూసినవారు
స్వామివారి సేవలో హీరో సాయిధరమ్ తేజ్
చిత్తూరు జిల్లా కాణిపాకం శ్రీవరసిద్ధి వినాయక స్వామివారిని హీరో సాయిధరమ్ తేజ్ శుక్రవారం దర్శించుకున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గెలవడంతో దర్శనానికి వచ్చినట్లు చెప్పారు. ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శనం చేయించారు. అనంతరం వేద ఆశీర్వాదంతో తీర్థప్రసాదాలు అందజేశారు.

సంబంధిత పోస్ట్