ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలిసిన ఆలయ ఈఓ

73చూసినవారు
ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలిసిన ఆలయ ఈఓ
పూతలపట్టు ఎమ్మెల్యే డాక్టర్ కలికిరి మురళిమోహన్ ను శుక్రవారం కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయ ఈవో వెంకటేశు మర్యాదపూర్వకంగా కలిసారు. చిత్తూరులోని ఆయన నివాసం వద్ద కాణిపాక ఆలయ వేద పండితులు చేత ఆశీర్వాదం అందించారు. అనంతరం స్వామివారి శేషవస్త్రంతో సత్కరించారు. స్వామివారి చిత్రపటాన్ని బహూకరించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్