టిడిపి ఫ్లెక్సీల చించివేత పై పోలీసులకు ఫిర్యాదు

64చూసినవారు
టిడిపి ఫ్లెక్సీల చించివేత పై పోలీసులకు ఫిర్యాదు
చిత్తూరు జిల్లా పుంగనూరు మండల పరిధిలోని బోడినాయుని పల్లి క్రాస్ సచివాలయం వద్ద అదే గ్రామానికి చెందిన ఎస్. భాను ప్రకాష్ టిడిపి ఫ్లెక్సీలు కట్టారు. భాను ప్రకాష్ ఆయన తండ్రి శ్రీనివాస్ ఫోటోలను గుర్తుతెలియని వ్యక్తులు ఫ్లెక్సీలో చించి వేశారని భాను ప్రకాష్ బుధవారం సాయంత్రం 6 గంటలకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులో తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్