రాష్ట్ర మంత్రిని కలిసిన నాయకులు

62చూసినవారు
రాష్ట్ర మంత్రిని కలిసిన నాయకులు
తిరుపతిలో రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ ను మంగళవారం పుంగనూరు పట్టణానికి చెందిన బీజేపీ నాయకులు అయూబ్ ఖాన్, పెద్దమఠం , మధు బాబు
కలసి పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. పుంగనూరు నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేయాలని నాయకులు మంత్రిని కోరారు. పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రజలకు మెరుగైన వైద్య సేవలను అందించేలా చర్యలు తీసుకోవాలని కోరినట్లు అయుబ్ ఖాన్ తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్