విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్న పెద్దిరెడ్డి

85చూసినవారు
విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్న పెద్దిరెడ్డి
తాడేపల్లిలో వైసీసీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన వైసిపి విస్తృతస్థాయి సమావేశానికి మాజీ మంత్రి, ప్రస్తుత పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి భవిష్యత్తులో చేపట్టాల్సిన కార్యకలాపాలపై పార్టీ నాయకులకు దిశా నిర్దేశం చేశారు.

సంబంధిత పోస్ట్