పైడిపల్లిలో.. వైఎస్ఆర్సీపీలోకి చేరికలు

59చూసినవారు
పైడిపల్లిలో.. వైఎస్ఆర్సీపీలోకి చేరికలు
తిరుపతి రూరల్ మండలం పైడిపల్లి టీడీపీకి చెందిన రామచంద్ర, గుర్రప్ప వైసీపీలో చేరారు. ఆదివారం తుమ్మలగుంట నివాసం వద్ద తుడా ఛైర్మెన్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి వారికి పార్టీ కండువాలు కప్పి స్వాగతించారు. టీడీపీలో సముచిత న్యాయం జరగక పోవడంతోనే వైసీపీలో చేరినట్లు వారు తెలిపారు. సంక్షేమ పాలకుడు, సీఎం జగన్మోహన్ రెడ్డికి, ఎమ్మెల్యే అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి జై కొట్టారు.

సంబంధిత పోస్ట్