పట్టణంలో అగ్నిమాపక వారోత్సవాలు నిర్వహణ

571చూసినవారు
చిత్తూరు జిల్లా పుంగనూరు పట్టణంలో సోమవారం స్టేషన్ ఫైర్ ఆఫీసర్ సుబ్బరాజు ఆధ్వర్యంలో అగ్నిమాపక వారోత్సవాలను నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారి సుబ్బరాజు మాట్లాడుతూ ప్రజలు అగ్ని ప్రమాదాల పట్ల అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. అనంతరం పట్టణంలోని అంబేద్కర్ సర్కిల్ వద్ద అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు డెమో కార్యక్రమాన్ని నిర్వహించారు. కరపత్రాలను పంచిపెట్టారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్