ప్రభుత్వ స్కూల్లో చదివి ఐఏఏస్ అయ్యారు

73చూసినవారు
ప్రభుత్వ స్కూల్లో చదివి ఐఏఏస్ అయ్యారు
చిత్తూరు జిల్లా కొత్త కలెక్టర్ గా సుమిత్ కుమార్ నియమితులైన సంగతి తెలిసిందే. ఆయన హర్యానా రాష్ట్రం రోహతక్ జిల్లా కోనూరులో పుట్టారు. మధ్య తరగతి కుటుంబం కావడంతో పదో తరగతి వరకు ప్రభుత్వ పాఠశాలలోనే చదివారు. ఇంజినీరింగ్ తర్వాత ఐటీ ప్రొఫెషనల్ గా పని చేశారు. 2014లో రెండో ప్రయత్నంలో ఐఏఏస్ కు ఎంపికయ్యారు. 29 ఏళ్లలోనే నరసాపురం సబ్ కలెక్టర్ గా నియమితులయ్యారు. తర్వాత ప్రమోషన్ పొంది కలెక్టర్ స్థాయికి చేరుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్