అసత్య ప్రచారాలు చేస్తే కేసులు తప్పదు:వన్ టౌన్ సిఐ

1559చూసినవారు
ఎన్నికల కోడ్ అమలులో ఉన్న నేపథ్యంలో వివిధ సోషల్ మాధ్యమాల ద్వారా అసత్య ప్రచారాలు చేస్తే కేసులు తప్పదని వన్టౌన్ సీఐ విశ్వనాథ రెడ్డి తెలియజేశారు. మంగళవారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఎన్నిక కోడ్ నేపథ్యంలో సోషల్ మాధ్యమాల ద్వారా ఒక వ్యక్తిని గాని ప్రాంతాన్ని గాని కుల మతాలను గాని విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేసిన అసత్య ప్రచారాలను , ప్రచారం చేసిన చట్టరీత్య శిక్షార్హులు అని తెలిపారు.

సంబంధిత పోస్ట్