ఇసుక స్టాక్ ను పరిశీలించిన జిల్లా కలెక్టర్

70చూసినవారు
ఇసుక స్టాక్ ను పరిశీలించిన జిల్లా కలెక్టర్
చిత్తూరు రూరల్ మండలంలోని దిగువమాసపల్లె వద్ద గురువారం జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, జిల్లా జాయింట్ కలెక్టర్ విద్యాధరి ఇసుక స్టాక్ ను పరిశీలించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారమే ఇసుకను తరలిస్తున్నారు లేదా అని ట్రాక్టర్ డ్రైవర్లతోపాటు యజమానులను అడిగి తెలుసుకున్నారు. అధికారులు కానీ, మధ్య వర్తులుగాని ఇసుకను ప్రభుత్వ నిర్దేశిత ధర కంటే ఎక్కువకు తీసుకోవాలని బలవంతం చేస్తే ఫిర్యాదు చేయాలన్నారు.

సంబంధిత పోస్ట్