జగనన్న ఆశయ సాధనకు కృషి చేస్తా: అభ్యర్థి కృపా లక్ష్మి

1925చూసినవారు
జగనన్న ఆశయాల సాధనకు కృషి చేస్తానని జీడీ నెల్లూరు వైఎస్ఆర్సిపి అభ్యర్థి కృపాలక్ష్మి పిలుపునిచ్చారు. గురువారం ఎస్ఆర్ పురం మండలంలోని పుల్లూరు , పద్మాపురం, ఏఎం పురం, ఎస్సార్ పురం సచివాలయ పరిధిలోని నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి కే. కృపాలక్ష్మి తండ్రి డిప్యూటీ సీఎం నారాయ ణస్వామితో కలిసి ప్రచారాన్ని ప్రారంభించారు. రాష్ట్రంలో ప్రతి సామాజిక అభివృద్ధికి ప్రత్యేక కార్పొరేషన్లు ఏర్పాటు చేసిన ఘనత జగనన్నదే అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్