ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటాము

76చూసినవారు
గంగాధర నెల్లూరు నియోజకవర్గంలోని మండలాలలో ఉన్న ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటామని ఎమ్మెల్యే థామస్ తెలిపారు. ఈ సందర్భంగా నియోజకవర్గానికి చెందిన నెల్లేపల్లి పంచాయతీలో మంగళవారం పర్యటించి పెన్షన్ల ప్రక్రియను పరిశీలించారు. ఎన్డీఏ ప్రభుత్వం పై ప్రజలు ఉంచుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని తెలియజేశారు. ఎన్డీఏ ప్రభుత్వం ఎల్లప్పుడు ప్రజలకు సేవ చేసేందుకు ముందుంటుందని అన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్