కుప్పంలో టీడీపీ కి ఎదురు దెబ్బ

16256చూసినవారు
కుప్పంలో టీడీపీ కి ఎదురు దెబ్బ తగిలింది. బుధవారం కుప్పానికి చెందిన టీడీపీ కీలక నేత, జడ్పీ మాజీ ఛైర్మన్ ఎం. సుబ్రహ్మణ్యం నాయుడు తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెప్పారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో కలిసి సీఎం జగన్ బస చేసిన సదుం మండలం అమ్మగారిపల్లె వద్దకు వెళ్లారు. ముఖ్యమంత్రి జగన్ సమక్షంలో ఆయన తన అనుచరులతో వైసీపీలోకి చేరగా ఆయనకు కండువా కప్పి ఆహ్వానించారు.

సంబంధిత పోస్ట్