టీడీపీలోకి వలసల జోరు

561చూసినవారు
టీడీపీలోకి వలసల జోరు
రామకుప్పం మండలం బందారలపల్లి పంచాయతీ గెర్నిపల్లి గ్రామంలో బుధవారం రాత్రి మండల టీడీపీ అధ్యక్షుడు ఆనందరెడ్డి సమక్షంలో వైసిపి నుండి పలువురు టీడీపీ లో చేరారు. పార్టీలో చేరిన వారికి ఆనందరెడ్డి కండువాలు కప్పి స్వాగతం పలికారు. రాబోయే ఎన్నికలలో చంద్రబాబుకు లక్ష ఓట్ల మెజారిటీ రావడానికి కృషి చేస్తామని వారు పేర్కొన్నారు. సుధాకర్ రెడ్డి, అన్వర్ బాషా మరియు 15 కుటుంబాలు పార్టీలో చేరిన వారిలో ఉన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్