తెలుగుదేశం పార్టీలో చేరిన శాంతిపురం యువకులు

7322చూసినవారు
శాంతిపురం మండలానికి చెందిన యువకులు కుప్పం టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ నేతృత్వంలో బుధవారం పార్టీలోకి చేరారు. పార్టీలో చేరిన వారికి కంచర్ల శ్రీకాంత్ కండువాలు కప్పి స్వాగతం పలికారు. వైసిపి పై యువకులు ఎంత ఆగ్రహంగా ఉన్నారో తేటతెల్లమవుతోందని కంచర్ల స్పష్టం చేశారు. రాబోయే ఎన్నికలలో చంద్రబాబుకు లక్ష ఓట్ల మెజారిటీ వచ్చేలా కృషి చేయాలని వారికి దిశా నిర్దేశం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్