రోడ్డు ప్రమాదంలో యువకుడికి తీవ్ర గాయాలు

70చూసినవారు
రోడ్డు ప్రమాదంలో యువకుడికి తీవ్ర గాయాలు
రోడ్డు ప్రమాదంలో యువకుడు తీవ్రంగా గాయపడినట్లు మదనపల్లె సీఐ కళా వెంకటరమణ తెలిపారు. హిందూపురానికి చెందిన ఎం. హరి గ్రామంలోని బంధువులతో కలిసి ఏడాది క్రితం మదనపల్లెకి వచ్చాడు. పల్లెలకు తిరుగుతూ పరుపుల వ్యాపారం చేస్తుంటారు. వ్యాపారానికి బైకులో వెళ్లి సోమవారం బసినికొండలో ఎదురుగా వస్తున్న వాహనానికి సైడ్ ఇవ్వబోయి ఆర్చీని ఢీకొని తీవ్రంగా గాయపడ్డాడు.

సంబంధిత పోస్ట్